Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

రాజేంద్రనగర్: శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో కలిసి కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి సెంట్రల్ పార్క్ ఫేస్-1 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ను ఎమ్మెల్యే గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాంత్రిక జీవనంలో పెరిగే మానసిక ఒత్తిళ్లకు ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలు చక్కని పరిష్కారం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో కలిసి కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ - Rajendranagar News