తిరుపతి రూరల్ ప్రాంతంలో స్థానికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: పంచాయతీ కార్యదర్శి అని
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలోని స్థానికులు ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి అని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛందర వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద పనులు చేపడతామని చెప్పారు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.