అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భక్త్యాల చెంగల్ రాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా చిన్నిమండెం మండలం దేవుడి చంద్రబాబు నాయుడు కలుస్తారు పెన్షన్ రాని రెండు వందల మంది అర్హులైన వితంతువులకు గత ఏడాది ఏప్రిల్ నుంచి రూ. 1000 సొంత నిధులతో అందజేస్తున్నానని తెలియజేశారు.