నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను వేధిస్తుంది, మున్సిపల్ సిబ్బంది మురికి కాలువలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో గురువారం మురికి నీరు రోడ్లపై పాలతో దుర్గంధం వ్యాపిస్తుంది, పడకండ్ల అహోబిలం వెళ్లే రహదారి డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతుండడంతో దారిన పోయే ప్రజలు ముక్కు మూసుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కాలువలు వెంటనే శుభ్రం చేయాలని స్థానికులు కోరారు