నంద్యాల్ జిల్లాఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు పలు శాఖల అధికారులు గైడ్ హాజరుకాడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్న నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు, అధికారులు వచ్చేవరకు ఇక్కడే ఉంటారని ఆమె స్పష్టం చేశారు,ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రజలు 150 కు పైగా అర్జీల ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వీకరించారు,ముఖ్యంగా ఉండడానికి ఇల్లు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ పెంపు, రెవెన్యూ సమస్యలు, సీసీ రోడ్లు డ్రైనేజ్ వంటి సమస్యలు ఎన్నో నా