నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట శ్రీ కాశీశ్వర నందీశ్వర స్వామి తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూ కేటగిరి బండలాగుడు పందెం పోటీలను గురువారం నందికొట్కూరు మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి రైతుల పండగ అని మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు, అనంతరం వారు గ్రామంలోని శ్రీ కాశిశ్వర నందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు, ఆలయ పురహితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు, మాజీ ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, భక్తులకు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ము