వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలి: పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
Narasaraopet, Palnadu | Aug 25, 2025
వినాయక చతుర్థి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని, మట్టి వినాయకుడిని పూజించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు....