తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం బంగారు తీర్చేపై మాడవీధుల్లో ఊరేగితో భక్తులకు కనువిందు చేశారు ఈ సందర్భంగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు సాయంత్రం అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించే బంగారుతరొచ్చి పై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొని పునీతులయ్యారు.