ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం కలెక్టర్ సందీప్ కుమార్
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉత్తమ సేవ అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయశాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఏఏ పంటలు సాగు చేశారు? ఎరువులు ఇతర సామగ్రిపై ఆరాతీశారు.