ఆర్మూర్: చిమ్రాజ్ పల్లి గ్రామంలో మాజీ ఆర్మీ జవాన్ హనుమంతు తమ భూమి కబ్జా చేసి దాడికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు
నందిపేట్ మండలంలోని చిమ్రాజు పల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ హనుమంతు మరొకరితో కలిసి భూమిక పాల్పడ్డాడని శుక్రవారం మధ్యాహ్నం 3:40 బాధితులు ఆందోళనకు దిగారు. భూమిక చేసిన హనుమంతును గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నాడని అన్నారు. అధికారులు స్పందించి తమ భూమిని కాపాడాలని కోరారు