మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినాయక నగర్ డివిజన్లో 85 లక్షల వ్యయంతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సంతోషిమాత దేవాలయం నుంచి నాగదేవత దేవాలయం వరకు 1000 మిల్లీమీటర్ల డై మీటర్ ఆర్సీసీ పైప్లైన్ నిర్మాణం జరగనుంది. నాణ్యత ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.