ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రుద్రవరం ఎస్సై జయప్ప సూచించారు, మంగళవారం సాయంత్రం నల్లవాగు పల్లె మిట్ట వద్ద వాన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు లేకపోవడం వల్ల ఎక్కువ ప్రాణా నష్టం జరుగుతుందని ఆయన ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు, నిబంధనలు పాటించని వాహన దారులకుజరిమానా విధించారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు