తిరుపతి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ మధ్యన రిలయన్స్ అండర్ బిట్స్ సమీపంలో డౌన్లైన్ రైల్వే ట్రాక్ రైలు పట్టాల పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది అతనికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైనా అతనిని గుర్తించిన యెట్లా రైల్వే సీఐ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు