శింగనమల: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బుక్కరాయసముద్రం వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోనడం హేమమైన చర్య అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.