నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన న్యాయవాది జె వెంకట్ రాముడు గురువారం రాత్రి కర్నూల్ లో పని ముగించుకొని బైక్ పై నందికొట్కూరు కు వస్తున్న సమయంలో గురువారం రాత్రి గార్గేయపురం వద్ద బర్రెలు అడ్డు వచ్చి బైకును తాకడంతో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు, గమనించిన స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు