జిల్లాలో సరైన ధ్రువ పత్రాలు లేని 24 బస్సులకు రూ.1.45 లక్షల రూపాయల జరిమానా ఒక బస్సు సీట్ చేసినట్లు నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు . ఈనెల 24వ తేదీన కర్నూలు సమీపంలోని చిన్న టైగర్ వద్ద బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోవడం బాధాకరమని అన్నారు నంద్యాల జిల్లాలో ఉన్న బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు