తిరుపతి జిల్లాలో ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు దొంగలించే ముగ్గురు మహిళ దొంగలను ఇద్దరు మోటార్ సైకిల్ దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు వారి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే 230 గ్రాముల బంగారు నగలు నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నారు జిల్లా అడిషనల్ ఎస్పీలు నాగభూషణరావు రవి మనోహరచారి వివరాలను మీడియాకు వివరించారు.