నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలో మొoతా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో ఇటీవల పెన్నానదికి వరద నీరు పోటెత్తింది.దీంతో పెన్నా నది తీర ప్రాంతమైన ఇందుకూరుపేట మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో అంతకంతకు పెరుగుతున్న వరద ఉద్ధృతితో స్థానిక పల్లిపాడు గ్రామం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుఫాను ప్రభావం కారణంగా సోమశిల రిజర్వాయర్ నుంచి నీటిని విడుద