అనపర్తి: రామవరం లో పారిశుద్ధ్య కార్మిక తో కలిసి రోడ్లు ఊడిచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను కూడా పాటించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలం రామవరం లో ఆదివారం మధ్యాహ్నం ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఉంచారు. అనంతరం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి, వారికి దుస్తులు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే.