అబ్దుల్లాపూర్ మెట్: గుర్రం గూడలో ఫోర్త్ సిటీ నిర్మాణం పేరుతో భారీ భూదందా కు తెరలేపింది బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపుతోందని ఆరోపించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఓ నేత వేల ఎకరాల భూమి తక్కువ ధరకు కొనుగోలు చేసి పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు