జిల్లా టిడిపి కార్యాలయంలో టిడిపి మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మసీదులో ఉన్న, ఇమామ్, మౌజన్ లకు, గౌరవ వేతనం 90 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు .కూటమి ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో స్కి