పొదిలి పట్టణానికి చెందిన వ్యాపారి అవినాష్పై విచక్షణ రైతంగా దాడి చేసిన ఎస్ఐ వేమన పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పొదిలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో వైఎస్ఆర్ సీపీకే కాదు తెలుగుదేశం పార్టీ వారికి కూడా రక్షణ లేదని అన్నారు. అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేస్తామని ఇంతవరకు న్యాయం చేయలేదు అన్నారు.