ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పంచాయతీ పరిధిలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మరియు ఎంపీ బాగుండా శ్రీనివాసులు రెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం కర్నూలు రోడ్డులోని స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిమ్మును ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యేలు నగరంలోని పలు డివిజన్లను పరిశీలన చేశారు అనంతరం 46వ డివిజన్లో కర్మలో పాల్గొని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కొత్తపట్నం మండలానికి వెళ్లిన ఎంపీ ఎమ్మెల్యేలు మండలంలోని ఈతముక్కల గ్రామంలో టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు