నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం మీనమ్మగుంట బ్రిజ్జి కింద మలుపు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది . లారీని బైక్ వేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ వెనక చక్రాలకింద బైక్ నలిగిపోగా , బైక్ పై ఉన్న యువకుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు ,గాయపడిన యువకుడిని స్థానికులు 108 వాహనంలో నెల్లూరు వైద్యశాలకు తరలించారు .కొడవలూరు పోలీసులు ఘటన స్థలాని