Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
Cbse

పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను న్యాయపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తాం జిల్లా ఎస్పీ శివకిషోర్

Eluru Urban, Eluru | Sep 29, 2025
ఏలూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శివ కిషోర్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 60 ఫిర్యాదులు వచ్చాయని న్యాయపరంగా విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ శివకిషోర్ తెలిపారు..

MORE NEWS

No related stories for this location.

పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను న్యాయపరంగా విచారణ జరిపి పరిష్కరిస్తాం జిల్లా ఎస్పీ శివకిషోర్ - Eluru Urban News