నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూ.50,000 విలువైన స్టడీ మెటీరియల్ మరియు అహుజా సౌండ్ సిస్టంను రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ సోమవారం పంపిణీ చేశారు,ఈ సందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు ,ఉపాధ్యాయులు ,విద్యార్థులకు ఇలాంటి సహాయం అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు,ఇటువంటి సేవాకార్యక్రమాలువిద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని - విద్యార్థులు , సిబ్బంది , తదితరులు పాల