ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 35 మంది ఎక్స్పెరిమెంట్లతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారని ఇందులో ఏడు ప్రదర్శనలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు పురస్కారాలు ఉంటాయని వెల్లడించారు. జిల్లాస్థాయి పురస్కారాలకు ఎంపఉపాధ్యాయులు వారి విద్యార్థులతో జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంటుందన్నారు. ప్