ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం క్రిస్మస్ కు ముందు రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు 50 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం పాస్టర్లతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.