హైదరాబాదులో లైసెన్సీడ్ సర్వేయర్లకు సర్టిఫికెట్ ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చమిచ్చే దీపావళి శుభాకాంక్షలు నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.