చిత్తూరు ఓంకార్ బిల్డింగ్ సిఐటియు కార్యాలయం నందు c.మునీశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన మామిడి రైతు సంఘం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షకార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి,బంగారు మురళి లు మాట్లాడుతూ గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన 8రూ వెంటనే చెల్లించాలని కోరారు. 22వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది రైతులకు చెల్లించాల్సిన 360 కోట్ల రూపాయలు వెంటనే చె