ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కైప్ టైపస్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. కీటకం ఎక్కడ గుర్తుందో ఏ అనారోగ్య సమస్యలు వస్తాయో ఆరోగ్య సిబ్బంది సుజాత వివరించినట్లు తెలిపారు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు గురించి తెలియజేశారు. ఈ వ్యాధిపై ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.