Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కెవిఎస్ నగర్ లో పర్యటించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

మండలాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి అధికారి సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలు సమయములో కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కారం చూపాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

MORE NEWS