ఏసీబీ కోర్టులో హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత చంద్రగిరి మార్చి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం విజయవాడ ఏసిపి కోర్టులో హాజరయ్యారు ఆయనతోపాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి సైతం కోర్టులో హాజరయ్యారు ఈ క్రమంలో వారిని కోర్టు బయట పలువురు నాయకులు కలిశారు.