గోకవరం: కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్నానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టండి: ఆర్డీఓ రాణి సుస్మిత
మహాశివరాత్రి పురస్కరించుకుని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్థానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆర్డిఓ రాణి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు శనివారం సాయంత్రం రెవిన్యూ, పోలీస్ ,మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలించారు.