తాడిపత్రి: పెద్దపప్పూరు మండలం వరదయ్యపల్లిలో కట్టలతో దాడి చేసుకునే ఇద్దరు వ్యక్తులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం డబ్బు విషయమై గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, వెంకటరాముడు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో ఇరువురు దాడి చేసుకోవ డంతో సల్పగాయాలయ్యాయి. విషయం తెలుకున్న ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.