కోరుట్ల: కోరుట్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా వికలాంగులకు వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలని
జగిత్యాల జిల్లా. కోరుట్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా వికలాంగులకు , వృద్ధులకు బీడీ కార్మికులకు, ఆసరా పెన్షన్ పెంచాలి అంటూ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని వెంటనే పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరుట్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ధర్నా నిర్వహించారు