ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం రక్తదానం నిర్వహించి పేదలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు నగరంలోని పలు ప్రాంతాలలో మరియు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద కూడా జగన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు త్వరలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు అధికార పక్షాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తమందరం కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానాలు