నెల్లూరు రూరల్ను కేవలం మండలంగానే చూస్తూ అధికారులు అన్యాయం చేస్తున్నారని MLA కోటంరెడ్డి అన్నారు. 'తుఫాన్ తర్వాత ప్రభుత్వం పశువులకు దాణా ఇచ్చింది. జిల్లాకు 430 టన్నులు వచ్చినా రూరల్కు టన్ను కూడా ఇవ్వలేదు. రూరల్ ఏరియాలు కార్పొరేషన్లో కలిసినా ఇక్కడ పశువులు ఉంటాయి. మాకు భిక్షం వేసినట్లు దాణా బస్తాలు ఇస్తే ఎలా? నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారో అన్ని బస్తాలు మాకూ ఇవ్వ