నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములో కొత్తగా నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మాలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి. నాగముని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు,వారు కాంట్రాక్టర్ వివరాలు కోరగా ఈ నిర్మాణానికి 2 కోట్ల 80 లక్షల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుందని వారు డైరెక్టర్ నాగముని కీ వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి. నాగముని మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు విద్యార్థులకు చదువుతోపాటు వారి సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారని అని అన్నారు. హాస్టల్ నిర్మాణ పనులు మీరు ఒప్పుకున్న