Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలులో అల్పాహారం

Eluru Urban, Eluru | Sep 28, 2025
శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తున్న భవానీ భక్తులకు ఆదివారం భీమడోలులో శ్రీసత్యసాయి సేవాసమితి ప్రతినిధులు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీసత్యసాయి బాబా శతజయంతి వేడుకలు సందర్బంగా భీమడోలు, గుండుగొలను సేవాసమితులు ఆధ్వర్యంలో మూడురోజులు పాటు కాలినడకన ఇంద్రకీలాద్రికి వెళ్తున్న భవానీ మాలదారులు, భక్తులకు స్థానిక శ్రీసత్యసాయి బ్రిక్స్ ఫ్యాక్టరీ ఆవరణలో అల్పాహారం, వాటర్ బాటిల్స్ సమకూర్చుతున్నట్లు అదేవిధంగా స్నానం చేసెందుకు ట్యాంకర్ల తో తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలులో అల్పాహారం - Eluru Urban News