బోడుప్పల్ రాజీవ్ నగర్ లోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. నీటితో కలిసినా పెట్రోల్ విక్రయించడంతో వినియోగదారులు భగ్గుమన్నారు. పెట్రోల్ నింపిన వెంటనే ఓ బుల్లెట్ బైక్ ఆగిపోవడంతో కష్టమర్ సిబ్బందిని నిలదీశాడు. గతంలోనూ ఇదే బంకుపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని ఇబ్బంది వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది ఈతనాలని బంక నిర్వాహకులు తెలిపారు.