చిత్తూరు జగన్ను కలిసిన జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన అనంతరం బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు దేవనహల్లి విమానాశ్రయంలో ఆయన్ను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు