బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకోసం బాలాజీ దేవాలయం లో రెండు అదనపు ప్రదిక్షణలు చేయాలని పిలుపునిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఆ దేశం లో రోజు రోజుకు హింస పెరిగి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
మొయినాబాద్: చిలుకూరు దేవాలయం కు వచ్చే భక్తులు ఆలయం చుట్టూ రెండు అదనపు ప్రదిక్షణలు చేయాలని విజ్ఞప్తి చేసిన ప్రధాన అర్చకుడు రంగరాజన్ - Moinabad News