సింగనమల మండలం తరిమెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించిన నాగ శశి భూషణ్ రెడ్డి ఇమినేషన్ జిల్లా అధికారి. బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.