పాణ్యం: కల్లూరు పందిపాడు మెయిన్ రోడ్డుపై మురికి నీరు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడండి : CPM పార్టీ నగర కార్యవర్గ సభ్యులు సుధాకర్
కల్లూరు ఎస్టేట్లో ఉన్న సుఖీభవ ఆసుపత్రి ఎదురుగా పందిపాడు మెయిన్ రోడ్డు పై మురికి నీరు నిలబడి దుర్వాసన వెదజల్లుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని CPM నాయకులు తెలిపారు,సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం మురికి కాలువను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా CPM పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కే సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు ఎంసి ఆనంద్ ఎస్ హుస్సేన్ భాష మాట్లాడుతూ..