గోకవరం,పెద్ద గుమ్మడాపురంలో యూరియా పంపిణీ, రైతులు అపోహలు నమ్మవద్దు,తాసిల్దార్ ఉమారాణి వ్యవసాయ అధికారి అమీరునిసా
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం యూరియా పంపిణీలో రైతులు అపోహాలు నమ్మకూడదని,ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసిల్దార్ ఉమారాణి మండల వ్యవసాయ అధికారి అమిరున్నిసా బేగం రైతులకు సూచించారు,వారు శుక్రవారం మండల పరిధిలోని గోకవరం,పెద్ద గుమ్మాపురం గ్రామాల్లో యూరియా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు రైతు సేవ కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు మన గ్రామ సెంటర్ల ద్వారా 160 మెట్రిక్ టన్నుల యూరియా ను రభి పంటల కోసం రైతులకు అందజేశామన్నారు. రైతులు పట్టాదారు పాసు బుక్, ఆధార్ మరియు డి బి టి నందు వేలిముద్ర వేసి యూరియాను తీసుకోవాలన్నారు. రైతులు యూరియా పంపిణిలో అధికారులకు