తిరుమల శ్రీవారి సేవలో బిగ్బాస్ ఫేమ్ అశ్విని శ్రీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం బిగ్బాస్ సేమ్ అశ్విని శ్రీ కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.