పట్టణంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే 8 మంది సభ్యుల ముఠాలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Warangal, Warangal Rural | Jul 5, 2025
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి జలషాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో...