సంగారెడ్డి: స్వయం సహాయక సంఘ మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
Sangareddy, Sangareddy | Jul 23, 2025
స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని...