Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కొత్తగూడెం: కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: సింగరేణి సిఎండి బలరాం

బుధవారం సింగరేణి అన్ని ఏరియాలో పర్సనల్ విభాగాల అధికారులతో మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సింగరేణి సిఎండి బలరాం, డైరెక్టర్ పా గౌతమ్. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం సాయంత్రం 8 గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన సమస్యలు జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని విధులకు గైర్హాజరయ్యే కార్మికులను సక్రమంగా విధులకు హాజరయ్యేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

MORE NEWS